సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
ప్రజా సమస్యలను పట్టించుకొనే వారే లేరు
06 Nov 2017 1:53 PM
వైయస్ఆర్ జిల్లాః రాష్ట్రంలో ప్రజా సమస్యలను పట్టించుకొనే వారే లేరు. అప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రతోనే మా అందరి సమస్యలు తెలుసుకోగలిగారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకొని తదనుగుణంగా చర్యలను చేపట్టి ప్రజల మెచ్చిన పాలనను కొనసాగించారు. అదే పాలన జగన్గారు చేస్తారన్న నమ్మకం ఇప్పుడు ప్రజలకు కలుగుతుంది. జగన్ గారు సియం కావాలి. - శివశంకర రెడ్డి, రైతు, పులివెందుల