నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
గిట్టుబాటులేక కూలీ పనులకు వెళ్తున్నాం..
03 Sep 2018 12:00 PM
విశాఖ : చెరకుకు గిట్టుబాటు ధర లేకపోవడంతో కూలీపనులు చేసుకుంటున్నామని విశాఖ జిల్లా మాడగుల నియోజకవర్గం ౖరైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. పిల్లలను చదివించుకోవడానికి కూలీపనికి వెళ్తున్నామన్నారు.వైయస్ జగన్ అధికారంలోకి వస్తే మాకు మంచిరోజులు వస్తాయనే నమ్మకంతో ఎదురుచూస్తున్నామన్నారు.