మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
మా అన్నకే ఓటు వేస్తాం.. గెలిపిస్తాం
26 Jul 2018 1:04 PM
తూర్పుగోదావరి: జగనన్న ముఖ్యమంత్రి అయితేనే నిరుపేదల భవిష్యత్తు మారుతుందని తూర్పుగోదావరి జిల్లా ప్రజానికం ఆకాంక్షిస్తున్నారు. స్కాలర్షిపులు రావడం లేదని విద్యార్థులు, రేషన్ సరుకులు, పెన్షన్ ఇవ్వడం లేదని మహిళలు కలిశారు. ఈ మేరకు వారి వారి సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. డిగ్రీ విద్యార్థులు వైయస్ జగన్ను కలిసి స్కాలర్షిపులు రావడం లేదని, ఫీజురియంబర్స్మెంట్ అమలుకు నోచుకోవడం లేదని వాపోయారు. ఈ సందర్భంగా వారంతా మీడియాతో మాట్లాడుతూ.. మా జగనన్నే ముఖ్యమంత్రి అవుతాడు.. మహిళలమంతా అన్నకే ఓట్లు వేసి గెలిపిస్తామన్నారు.