మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదన్నా..
20 Aug 2018 1:01 PM
–వైయస్ జగన్కు మొరపెట్టుకున్న వైద్య విద్యార్థులు
విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో పలువురు విద్యార్థులు యండపల్లి వద్ద జననేత వైయస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా తమకు ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదని జననేతకు ఫిర్యాదు చేశారు. గతేడాదికి సంబంధించిన ఫీజులు అందకపోవడంతో తల్లిదండ్రులు అప్పులు చేయాల్సి వస్తుందని వాపోయారు. మెడికల్ సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు . వారి సమస్యలు సావధానంగా వైయస్ జగన్ మరో ఏడాది ఓపిక పడితే చదువులకు అయ్యే ఫీజులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని భరోసా కల్పించారు.