కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
అసలుతో సహా కట్టాల్సిందే అంటున్నారు
18 Jan 2018 11:01 AM
చిత్తూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో బ్యాంక్కు వెళితే ఎంతో గౌరవం దక్కేది. అడిగినంత రుణం ఇచ్చేవారు. ఇప్పుడు బ్యాంక్ అధికారులు చిన్నచూపు చూస్తున్నారు’ అంటూ వడమాలకు చెందిన శ్రీధనలక్ష్మి మహిళా గ్రూపు సభ్యులు పాదయాత్రలో జననేతను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పసుపు, కుంకుమ పేరిట మూడో విడత డబ్బులు ఇంకా మంజూరు చేయలేదన్నారు. తీసుకున్న రుణాలకు వడ్డీ కూడా మాఫీ కాలేదని, అసలుతో సహా కట్టాల్సిందేనని బ్యాంక్ అధికారులు చెబుతున్నారని వాపోయారు.