మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
రేషన్కార్డు ఇవ్వడం లేదు: బాషా
14 Nov 2017 10:13 AM
కర్నూలు: నా పేరు బాషా, మాది కర్నూలు జిల్లా చాగలమ్రరి గ్రామం. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో నాకు రేషన్కార్డు ఇచ్చారు. అయితే చంద్రబాబు వచ్చాక ఆన్లైన్ పేరుతో కార్డు తీసుకొన్నారు. ఇంతవరకు ఆన్లైన్ చేయలేదు. దీంతో నాకు రేషన్కార్డు లేక బియ్యం, సరుకులు ఇవ్వడం లేదు. పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు. నాకు ప్రమాదంలో కాలు విరిగింది. వైద్యం చేయించుకుందామంటే ఆరోగ్యశ్రీ కార్డు లేదు. ఈ విషయాన్ని వైయస్ జగనన్న దృష్టికి తీసుకెళ్లాను. ఏడాది ఓపిక పట్టమని చెప్పాడు.