వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
పౌల్ట్రీఫారమ్ రైతులను ఆదుకోవాలి
08 Jan 2018 11:05 AM
చిత్తూరు అర్బన్: నానా కష్టాలుపడి పౌల్ట్రీఫారమ్ నడుపుతున్న కోళ్ల రైతులను ప్రభుత్వం విస్మరించిందని జిల్లా కోళ్ల ఫారం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలోని దామలచెరువు గ్రామం వద్ద రైతులు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వినతిపత్రం అందచేశారు. ప్రభుత్వం దాణాను సబ్సిడీతో అందించేలా ఒత్తిడి తేవాలని కోరారు.