రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
బాబూ సర్కార్ నష్టం పరిహారం చెల్లించడం లేదు..
23 Aug 2018 2:18 PM
జగన్ను కలిసిన పోలవరం ఎడమకాల్వ భూ నిర్వాసితులు
విశాఖ: జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన పోలవరం ఎడమకాల్వ పనులు నత్తనడకన సాగుతున్నాయని పాదయాత్రలో విశాఖ జిల్లా పాయకరరావు పేట నియోజకవర్గ వాసులు వైయస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. పోలవరం ఎడమకాల్వలో భూములు కోల్పోయిన నిర్వాసితులు వైయస్ జగన్ను కలుసుకున్నారు. భూములు కోల్పోయిన తమకు టీడీపీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదని వాపోయారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు.