మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
హిమోఫిలియో వ్యాధిగ్రస్తులను ఆదుకోండన్నా..
24 Aug 2018 3:34 PM
విశాఖ: హిమోఫిలియో వ్యాధితో పోరాటం చేస్తున్న యలమంచిలి నియోజకవర్గం ఏటికొప్పాకకు చెందిన రామకృష్ణ పాదయాత్రలో వైయస్ జగన్ను కలిసి ఆదుకోవాలని కోరారు. హిమోఫిలియా వ్యాధితో ఒక తమ్ముని కోల్పోయానని, మరో తమ్ముడు ఇదే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. హిమోఫిలియో అనేది చాలా అరుదైన వ్యాధి అని, ఈ వ్యాధికిచ్చే వ్యాక్సిన్లు చాలా ఖరీందన్నారు. ఏ చిన్నగాయమైన రక్తస్రావం జరుగుతూనే ఉంటుందన్నారు. తూర్పు,ఉత్తరాంధ్ర జిల్లాల్లో సుమారు 500 బాధితులు ఈ వ్యాధితో బాధపడుతున్నారన్నారు. తప్పకుండా ఆదుకుంటామని వైయస్ జగన్ హమీ ఇచ్చారని రామకృష్ణ తెలిపారు.