పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
గ్రామాల విలీనంతో ఉపాధికి దూరం
24 Aug 2018 2:33 PM
విశాఖ: యలమంచిలి నగర పంచాయతీలో గ్రామ పంచాయతీలను విలీనం చేయడంతో ఏడు గ్రామాల ప్రజలు ఉపాధి హామీ పనులు లేకుండా పోయాయని నగర పంచాయతీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలు జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గురువారం వైయస్ జగన్ను కలుసుకుని తమ సమస్యలు చెప్పుకున్నారు. అభివృద్ధి లేకపోయిన పన్నుల భారంతో నడ్డి విరగగొడుతున్నారని వాపోయారు.గ్రామీణ ప్రాంతాల్లో బంజారుభూములు అన్యాక్రాంతానికి గురవుతున్నాయని, కొందరు టీడీపీ నేతలు భూముల్ని తక్కువ ధరకు వారి అనుచరులకే కట్టబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.