కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
జగనన్న రావాలి...మా సమస్యలు తీరాలి...
20 Aug 2018 4:48 PM
జోరువానలో కూడా వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర సాగుతోంది. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ప్రజలు వైయస్ జగన్కు ఘనస్వాగతం పలికారు. ప్రజా సమస్యలు వింటూ.. వారికి భరోసా ఇస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు. విద్యార్థులు, వికలాంగులు,రైతులు తమ గోడును వినిపించారు. ఇళ్లు లేవంటూ నిరుపేదలు, పింఛన్లు రావడంలేదంటూ అభాగ్యులు, జన్మకమిటీలు ఆజ్ఞ లేనిదే లోన్లు కూడా ఇవ్వడంలేదంటూ మరికొందరు ఇలా ఎన్నో సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకొస్తున్నారు. తమ సమస్యలు తీరాలంటే జగనన్న రావాలంటున్నారు.