ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!
డెలవరీకి వెళ్తే రెండు కిడ్నీలు పాడయ్యాయి
11 Aug 2018 12:36 PM
వైయస్ జగన్ను కలిసి కన్నీరుపెట్టుకున్న దంపతులు
తూర్పుగోదావరి: ప్రసవం కోసం తుని ఆస్పత్రిలో చేరితో వైద్యుల నిర్లక్ష్యంతో రెండు కిడ్నీలు పాడయ్యాయని కేఈ చెన్నాయిపాలెంకు చెందిన చింతల నాగేశ్వర్రావు, శివకుమారి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో వైయస్ జగన్ను కలిసి తమ గోడు చెప్పుకొని కన్నీరు పెట్టుకున్నారు. తమ లాంటి సమస్య ఇంకొకరికి రావొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య ఖర్చులకు సాయం చేసి ఆదుకోవాలని వైయస్ జగన్ను కోరారు.