కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
అయ్యా..పింఛన్ ఇవ్వడం లేదు
21 Mar 2018 1:21 PM
గుంటూరు: ఏ పని చేతకాదు..బతకడం కష్టంగా ఉందని ఓ వృద్ధురాలు వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా దండముడి చేరుకున్న వైయస్ జగన్ పాదయాత్ర. ఘనస్వాగతం పలికిన అభిమానులు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులు వైయస్ జగన్ను కలిసి తమకు పింఛన్ రావడం లేదని వాపోయారు. ఇందుకు స్పందించిన వైయస్ జగన్ మరో ఏడాది ఓపిక పడితే అర్హులందరికీ పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు.