ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు!
పింఛన్లు ఇవ్వడం లేదన్నా..
20 Mar 2018 12:34 PM
గుంటూరు: అన్ని అర్హతలు ఉన్నా తాము వైయస్ఆర్సీపీకి చెందిన వారమని పింఛన్లు ఇవ్వడం లేదని రాజుపాలెం గ్రామస్తులు వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన వైయస్ జగన్ మరో ఏడాది ఓపిక పడితే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు.