కాలవ శ్రీనివాసులు నీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రా...ప్రజాకోర్టులో తేల్చుకుందాం. మేమంతా సిద్ధం - 20వ రోజు షెడ్యూల్బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా?
పట్టాలున్నాయి.. స్థలాలు లేవన్నా..
14 Jul 2018 3:46 PM
తూర్పుగోదావరి: రాజన్న బిడ్డకు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలంతా ముందుకు వస్తున్నారు. పాదయాత్రలో వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిసి అన్నా మా బతుకులు బాగు చేయాలంటే వేడుకుంటున్నారు. ఇళ్ల పట్టాలిచ్చి ఏళ్లు గడుస్తున్నా.. స్థలాలు చూపలేదని బాధితులు. పుష్కర ఎత్తిపోతల నుంచి సాగునీరు అందేలా చూడాలని రైతులు వినతిపత్రాలు అందజేశారు.