మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
నాకు పింఛను వచ్చేలా చూడండన్నా
07 Dec 2017 10:22 AM
అనంతపురం: ‘నాపేరు భూలక్ష్మీ. ఈరన్నపల్లి మాది. నాభర్త ఆదెప్ప చనిపోయి ఏడాది అవుతోంది. వితంతు పింఛను కోసం ఇక్కడి అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. పలుమార్లు అనంతపురంలో గ్రీవెన్స్లో కూడా అధికారులకు సమస్యను తెలిపాను. కూలీ పనులకు వెళ్లి ఇద్దరు ఆడపిల్లలను పోషించుకుంటున్నాను. నాకు పింఛను వచ్చేలా చూడండన్నా’ అంటూ వైయస్ జగన్ వద్ద వాపోయింది. ఏడాది ఓపిక పట్టాలని, మన ప్రభుత్వం వస్తే తప్పక న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.