ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
పొగాకు రైతులను ఆదుకోవాలి
14 Feb 2018 3:31 PM
నెల్లూరు: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వైయస్ఆర్ సీపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మావులూరు శ్రీనివాసులురెడ్డి వైయస్ జగన్మోహన్రెడ్డికి విన్నవించారు. రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఉన్న బ్యారెల్ ధరకు ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు. కలిగిరిలో ఎంతో మంది రైతులు పొగాకు సాగుపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు.