మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
కాంట్రాక్టు లెక్చరర్లను పర్మినెంట్ చేయాలి
25 Jun 2018 12:51 PM
తూర్పుగోదావరి : ‘కాంట్రాక్టు లెక్చరర్లను పర్మినెంట్ చేయాలన్నా’ అంటూ రాజోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్గా పని చేస్తున్న పోతుమూడి అలివేలుమంగతాయారు జగన్కు విజ్ఙప్తి చేశారు. 17 ఏళ్లుగా నిరీక్షిస్తున్న తమను మీరు సీఎం అయిన తరువాత పర్మినెంట్ చేయాలని ఆమె కోరారు.