కాంట్రాక్టు లెక్చరర్లను పర్మినెంట్‌ చేయాలి

 
తూర్పుగోదావరి : ‘కాంట్రాక్టు లెక్చరర్లను పర్మినెంట్‌ చేయాలన్నా’ అంటూ రాజోలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్‌గా పని చేస్తున్న పోతుమూడి అలివేలుమంగతాయారు జగన్‌కు విజ్ఙప్తి చేశారు. 17 ఏళ్లుగా నిరీక్షిస్తున్న తమను మీరు సీఎం అయిన తరువాత పర్మినెంట్‌ చేయాలని ఆమె కోరారు.
Back to Top