కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ జగన్ సీఎం కావాలని..
19 Jun 2018 12:48 PM
తూర్పుగోదావరి :దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్.రాజశేఖరరెడ్డి స్వర్ణయుగం సాధించాలంటే ఆయన తనయుడు వైయస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పార్వతీపురం నుంచి తిరుపతి మీదుగా ఇడుపులపాయ వరకు రొంపల్లి తిరుపతిరావు సైకిల్పై 1450 కిలోమీటర్ల యాత్ర నిర్వహించారు. వైయస్ జగన్ పాదయాత్ర ఎక్కడ జరిగినా ఆయన అడుగులో అడుగు వేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.