వైయ‌స్ జగన్‌ సీఎం కావాలని..


తూర్పుగోదావరి :దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్‌.రాజశేఖరరెడ్డి స్వర్ణయుగం సాధించాలంటే ఆయన తనయుడు వైయ‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పార్వతీపురం నుంచి తిరుపతి మీదుగా ఇడుపులపాయ వరకు రొంప‌ల్లి తిరుప‌తిరావు సైకిల్‌పై 1450 కిలోమీటర్ల యాత్ర నిర్వహించారు. వైయ‌స్ జగన్‌ పాదయాత్ర ఎక్కడ జరిగినా ఆయన అడుగులో అడుగు వేస్తున్నాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top