మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
మా భూమి లాగేసుకున్నారు
13 Jun 2018 12:30 PM
పశ్చిమ గోదావరి: అన్నా నాకు మిలట్రీ కోటాలో ఐదెకరాలు భూ మి కేటాయించినట్టు పాస్బుక్ కూడా ఇచ్చా రు. ఆ భూమి ఎక్కడ ఉందో చూపించమని అడిగినా చూపించలేదు. ఏడాది క్రితం నాకు ఇచ్చిన భూమిని ప్రభుత్వానికి అవసరమైం దని మీ భూమికి సంబంధించిన నగదును అకౌంట్లో వేస్తామని చెప్పి అధికారులు పాస్బుక్, నా ఖాతా నంబర్ ఇమ్మని తీసుకున్నారు. ఇంతవరకూ ఎలాంటి సమాచారం లేదు. తిరగలేకపోతున్నాను అంటూ.. కొవ్వూరుకు చెందిన కడలి భాస్కరరావు జగన్ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు.