రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
కాపులోన్లు ఇవ్వడం లేదు
25 May 2018 12:03 PM
పశ్చిమగోదావరి : కాపులకు రుణాలు ఇవ్వడం లేదని ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. కాపు సంఘం నాయకులు ప్రజా సంకల్ప యాత్రలో వైయస్ జగన్ను కలిశారు. అలాగే లంకలపల్లి శ్రీనివాస్ ఇటీవల నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ వైయస్ఆర్సీపీ తరఫున ఫ్లెక్సీలు వేశారని టీడీపీ నేతలు వేధిస్తున్నారని ఉప్పులూరు గ్రామానికి చెందిన లంకలపల్లి నాగదుర్గ వైయస్ జగన్మోహన్రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మా రేషన్ కార్డు తొలగించారు. ఇళ్ల స్థలం ఇవ్వడం లేదు. మా మావయ్యగారికి పెన్షన్ మంజూరు చేయడంలేదు. నువ్వు వస్తేనే.. మా కష్టాలు తీరేదని కోరారు.