అంతా రాజ‌శేఖ‌ర‌రెడ్డి పుణ్య‌మే

 

కృష్ణా జిల్లా : ‘అన్నా.. మా నాన్న బొమ్మారెడ్డి వెంకటరెడ్డికి గుండెపోటు వచ్చింది. ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా గుండె ఆపరేషన్‌ చేశారు. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్లనే మా నాన్న ఈరోజు మా మధ్యన తిరుగుతున్నారు’ అని ఉంగుటూరు మండలం తుట్టగుంట గ్రామానికి చెందిన ఏరువ సునీతరెడ్డి పురుషోత్తంపట్నం వద్ద ప్రజా సంకల్పయాత్రలో జననేత వైయ‌స్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 

Back to Top