చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఓబీసీ జాబితాలో చేర్చాలి
21 Mar 2018 3:06 PM
గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా 36 లక్షల మంది జనాభా ఉన్న తూర్పు కాపులను ఓబీసీల్లోకి చేర్చి ఆదుకోవాలని గుంటూరు జిల్లా తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం సభ్యులు వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిసి విన్నవించారు. దేశ వ్యాప్తంగా తూర్పు కాపు సీరియల్ నంబరు 90గా ఉంచినట్లు చెప్పారు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఓబీసీలుగా పరిగణిస్తున్నారని, దీనిని మిగతా పది జిల్లాల్లో కూడా వర్తింపజేయాలని చెప్పారు. తూర్పు కాపుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.