మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వడ్డీ మాత్రమే మాఫీ అయ్యింది
03 Mar 2018 11:47 AM
ప్రకాశం: ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకంలో మొదటి విడతగా రూ. 16,452 మాత్రమే వచ్చాయని మిగిలిన రుణం మాఫీ కాకపోవడంతో బ్యాంకర్లు తన ఆస్తులు వేలం వేస్తామని బెదిరిస్తున్నారని బండ్లమూడి గ్రామానికి చెందిన పెమ్మ శ్రీనివాసరావు వాపోయాడు. గతంలో రూ. 80 వేలు సొసైటీ బ్యాంకులో క్రాప్ లోన్ కింద తీసుకోగా ప్రస్తుతం రూ. 1,10,000 అయిందని.. గతంలో వడ్డీ కింద రూ. 20 వేలే బ్యాంకులో జమ చేశారని చెప్పాడు. బ్యాంకర్లు నోటీసులు పంపుతూ ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. రుణమాఫీ పత్రాలిచ్చినా బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నానని విలపించాడు.