సోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం
ఇద్దరు బిడ్డలూ వికలాంగులే
17 Jan 2018 10:58 AM
చిత్తూరు: ‘అయ్యా..! నాకు 72 ఏళ్లు. ఏ పనీ చేయలేను. ఇద్దరు బిడ్డలున్నారు. వారిద్దరూ వికలాంగులే. నాకు వృద్ధాప్య పింఛన్, బిడ్డలకు ట్రైసైకిళ్లు ఇప్పిస్తామని టీడీపీ నాయకులు మోసం చేస్తున్నారయ్యా’ అంటూ వడమాలపేట మండలం ఎనుమలపాళ్యంకు చెందిన కే గురవమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తిరుమండ్యంకు చెందిన ఏ కాంతమ్మ జననేతను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. తనకు 102 ఏళ్లని, రేషన్ కార్డు కూడా లేదని.. పింఛన్ కూడా ఇవ్వడం లేదని వాపోయారు.