కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ఇదెక్కడి న్యాయం అన్నా
12 Jan 2018 1:15 PM
చిత్తూరు: అన్నా.. అసలే కష్టాల్లో ఉన్నాం. ఇప్పుడు కరెంట్ చార్జీలు మరింత ఇబ్బందిగా మారాయి. కోళ్లు మేపుతున్న మేము ప్రభుత్వం దృష్టిలో రైతులు కాదా?. మా కోళ్ల ఫారాలకు కమర్షియల్ కనెక్షన్ల పేరిట యూనిట్కు రూ.9.5 బాదేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం అన్నా’ అంటూ జిల్లాలోని కోళ్ల పెంపకందార్లు తమ ఆవేదన వెళ్లగక్కారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జననేతకు వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో 1.6 లక్షల మంది కోళ్ల పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని, ఒక్కో కోడి పిల్లకు రూపాయి సబ్సిడీ ఇస్తే ఆదుకున్నట్టు అవుతుందని వివరించారు.