కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
భూమి మా పేరిట లేదంటున్నారు
10 Jan 2018 11:51 AM
చిత్తూరు:‘అయ్యా.. మాది ప్రశాకం జిల్లా తాళ్లూరు. 2005, 2009లో నాలుగెకరాల భూమిని అదే గ్రామంలోని ఓ ఆసామి వద్ద కొన్నాం. పట్టాదారు పాసు పుస్తకాలు కూడా ఇచ్చారు. భూమి సాగు చేసుకోవడానికి రుణం కోసం బ్యాంక్కు వెళితే అవి మా పేరిట లేవంటున్నారు.’ అంటూ నారాయణమ్మ తన కుమారుడితో కలిసి బత్తలవారిపల్లె వద్ద వైయస్ జగన్మోహన్రెడ్డికి విన్నవించారు. తాళ్లూరు మండల కార్యాలయ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని జననేత తన సిబ్బందిని ఆదేశించారు.