కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
మహానేత ఫొటోలు పెట్టుకున్నానని..
08 Jan 2018 10:59 AM
చిత్తూరు: ‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నా, ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి అన్నా ఎంతో అభిమానం. వారి ఫొటోలు ఇంట్లో పెట్టుకున్నానని మా ఊరి టీడీపీ సర్పంచ్ కక్షగట్టి పింఛన్ రాకుండా చేస్తున్నారన్నా’ అని చిన్నగొట్టిగల్లుకు చెందిన దివ్యాంగుడు ఖాదర్వల్లీ ఆవేదన వ్యక్తంచేశాడు. ప్రజాసంకల్ప యాత్రలో జననేతకు తన కష్టాలు చెప్పుకున్నాడు. జన్మభూమి కార్యక్రమాల్లో వందలాది అర్జీలిచ్చినా, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు చేసినా పట్టిం చుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశాడు. తనకు తండ్రి కూడా లేడని కన్నీరు పెట్టుకున్నాడు. మనందరి ప్రభుత్వం వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని జననేత అతనికి భరోసా ఇచ్చారు.