‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
వైయస్ జగన్కు తన బాధ తెలిపిన వృద్ధురాలు
11 Nov 2017 1:28 PM
ప్రొద్దుటూరు: మద్యపానాన్ని నిషేదించాలని, మగవాళ్లు తాగిపడిపోతున్నారు. రేషన్ బియ్యం వేలుముద్ర పడితేనే ఇస్తున్నారు.. వేలుముద్ర పడకపోతే.. బియ్యం ఇవ్వడం లేదు. కరెంటు బిల్లు, గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోయింది... ఇళ్లు లేదు.. స్థలం ఇస్తామన్నారు.. ఇవ్వలేదని వృద్ధురాలు జననేతకు తన గోడును వెల్లబోసుకుంది. మన ప్రభుత్వం రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామని, మద్యాన్ని మూడు దశల్లో నిషేదించేలా చర్యలు తీసుకుంటానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.