చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
పిల్లలను పోషించలేక అనాథాశ్రమంలో విడిచా..
17 Nov 2017 12:03 PM
కర్నూలు: ‘నా భర్త పుల్లయ్య టీబీ వ్యాధితో చనిపోయి మూడేళ్లైంది. నాకు చంద్రకళ, స్ఫూర్తి, ధరణి.. ముగ్గురు ఆడపిల్లలు. కేవలం నేను కూలీ పనులు చేసే బతకాలి. పొలం లేదు. పిల్లలను సాకలేక అనాథశ్రమంలో ఉంచి చదివిస్తున్నాను. నేను రోజు కూలి పోతేనే పూట గడుస్తుందన్నా.. మూడేళ్ల నుంచి వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేస్తున్నా రాలేదు. కనీసం మీరైనా పింఛన్ ఇప్పించండి’ అని వైయస్ జగన్ ఎదుట పెద్దచింతకుంటకు చెందిన పి.లీలావతి గోడు వెళ్లబోసుకుంది. జన్మభూమి కమిటీ సభ్యులే తనకు పింఛన్ రాకుండా చేస్తున్నారని చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆమెకు పింఛన్ వచ్చేలా చూడాలని పార్టీ నాయకులను చేయాలని ఆదేశించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛన్ సొమ్మును రూ.2 వేలు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.