మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
నెలకోసారి రక్తం ఎక్కించాలి..
01 Aug 2018 3:20 PM
తూర్పుగోదావరి :తన బిడ్డ ఆదర్శినికి నెలకోసారి రక్తం ఎక్కించాల్సి వస్తోందయ్యా అంటూ పాదయాత్రలో వైయస్ జగన్కు తన చిన్నారి ఆరోగ్య సమస్యను చెప్పుకున్నారు పెద్దాపురం ఆర్బీ కొత్తూరుకు చెందిన దండుప్రోలు సత్యవేణి, మహేష్లు. పాదయాత్రలో చిన్నారి ఆదర్శినిని వైయస్ జగన్కు చూపించి తలసేమియా వ్యాధితో బాధపడుతోందయ్యా అంటూ చెప్పారు. తాము విరవ బట్టీలో కూలీలుగా పనిచేస్తున్నామని, ఆర్థికంగానూ స్తోమతలేక సతమతమవుతున్నామంటూ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.