గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాం
రైల్వే లైన్ను అనుసంధానం చేయాలి
18 Jul 2018 4:14 PM
తూర్పుగోదావరి: కాకినాడ రైల్వే లైన్ను మెయిన్లైన్కు అనుసంధానం చేయాలని వైయస్ జగన్ను గ్రీన్ ఆర్మీ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు కోరారు. అలాగే వైయస్ జగన్కు 216వ జాతీయ రహదారి నిర్వాసితులు తమ సమస్యలను వివరించారు. ప్రజలకు భరోసా కల్పిస్తూ వైయస్ జగన్ ముందుకు సాగుతున్నారు.