కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
మీడియాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
14 Dec 2017 12:04 PM
అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని కార్పొరేషన్ల తరహాలో మీడియాకు కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జర్నలిస్టులు వైయస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. చిన్మయనగర్ సమీపంలో ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్ను జర్నలిస్టులు ఆజాద్, బెంజ్మెన్, అనిల్ కలిసి జర్నలిస్టుల సమస్యలను వివరించారు. జర్నలిస్టులు మరణిస్తే దహన సంస్కారాల కోసం ప్రభుత్వ ఉద్యోగి తరహాలో తక్షణమే రూ.5 వేలు ఆర్థిక సాయం ప్రభుత్వం అందించేలా చూడాలన్నారు. ఉత్తమ జర్నలిస్టుల జాబితాను నవ్యాంధ్రలో ప్రకటించినా నేటి వరకు వారిని సత్కరించలేదని విచారం వ్యక్తం చేశారు.