ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
ఆర్టీపీపీ మూత పడేలా ఉంది
09 Nov 2017 11:12 AM
జమ్మలమడుగు: టీడీపీ ప్రభుత్వంలో ఆర్టీపీపీ మూతపడే ప్రమాదం ఏర్పడింది. ఇది లేకపోతే ఎంతో మంది ఉపాధి కోల్పోవాల్సి వస్తుంది. జమ్ములమడుగు నియోజకవర్గంలో వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో 6 ఎకరాలు సేకరించారు. గండికోట ప్రాజెక్టు మహానేత హాయంలోనే 90 శాతం పూర్తి చేశారు. మిగిలిన పనులు పూర్తి చేయడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. గాలేరు–నగరిపై చంద్రబాబు ఇంతవరకు శ్రద్ధ కనబరచలేదు. మిగిలిన పనులు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. రూ.165 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ రావాల్సి ఉందని జమ్ములమడుగు రైతులు పేర్కొంటున్నారు.