వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
మత్స్యకారులంతా వైయస్ జగన్ వెంటే
05 Jul 2018 4:51 PM
తూర్పుగోదావరి : మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటామని వైయస్ జగన్ హామీ ఇచ్చారని, మేమంతా ఆయన వెంటే ఉంటామని మత్స్యకారులు ప్రకటించారు. బుధవారం వైయస్ జగన్ను ద్రాక్షారామ వద్ద స్థానిక బెస్తవీధికి చెందిన మత్స్యకారులు చెరువు చేప, వలలను చూపించారు. వైయస్ జగన్కు తమ వృత్తి విధానాన్ని వివరించామని, ఆయన ఎంతగానో ఆప్యాయంగా మాట్లాడారంటూ మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. బెస్తపేటకు చెందిన మత్స్యకార కుటుంబాల వారు ఇంటిల్లపాది వచ్చి వైయస్ జగన్ను కలిశారు. ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు.