కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
రీయింబర్స్మెంట్ వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నాం
01 Aug 2018 3:18 PM
తూర్పుగోదావరి :ఫీజు రీయింబర్స్మెంటు వస్తుందన్న ఆశతో బీటెక్ చదివామని నేటికి రాలేదని వైయస్.జగన్ వద్ద విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురానికి చెందిన ఎన్.వివేక్, కె.శివతేజ. బ్యాంకు రుణాలతో బీటెక్ పూర్తి చేశామని, రీయింబర్స్మెంట్ వస్తుందని ఆశగా ఎదురుచూసినా రాలేదని పేర్కొన్నారు. చదువు పూర్తయిన అనంతరం సర్టిఫికెట్లు ఇవ్వాలని కళాశాల యాజమాన్యాన్ని అడిగితే ఫీజులు చెల్లించాలన్నారు. పేరుకు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంటు అనడం తప్ప ఎక్కడ అమలుకావడం లేదని వాపోయాడు.