వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వేరుశనగకు గిట్టుబాటు ధర లేదు
02 Jan 2018 2:51 PM
మదనపల్లె: వేరుశనగ పంట దిగుబడి మంచిగా వచ్చిందనుకుంటే గిట్టుబాటు ధర కల్పించడం లేదు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు పంట ఖరీదు కట్టించారు. కానీ తెలుగుదేశం వచ్చినప్పుడు పంట నష్టం కట్టించడం లేదు. గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. వేరుశనగ రూ. వెయ్యి కంటే ఎక్కువ అమ్ముడుపోవడం లేదు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మా గ్రామానికి వచ్చిన ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డికి మా సమస్యను చెప్పుకున్నాం.. అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని చెప్పారని వేరుశనగ రైతులు చెప్పారు.