కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
బ్యాంకుల్లో అప్పులు మిగిలాయి
15 Mar 2018 3:35 PM
గుంటూరు:‘రుణమాఫీ కాలేదు.. వడ్డీలు చెల్లించలేక బ్యాంకుల్లో అప్పులు మిగిలాయి’ అంటూ పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన ముతిన సత్యనారాయణ, నామా వెంకటేశ్వర్లు వైయస్ జగన్మోహన్రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నూరు మండలంలోని ములుకుదురు గ్రామంలో వైయస్ జగన్ని కలసి సమస్యలు విన్నవించారు. రుణమాఫీ చేస్తాం..అప్పులు చెల్లించొద్దని చెప్పిన చంద్రబాబునాయుడు మాట నమ్మి మోసపోయామని వాపోయారు. రైతులను అప్పుల బాధ నుంచి బయటపడేయాలని జననేతకు విజ్ఞప్తి చేశారు.