అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
పంటలు వేద్దామంటే నీరు లేదన్నా
31 Jan 2018 1:03 PM
నెల్లూరు : టీడీపీ ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నా’ అని నెల్లూరు జిల్లాకు చెందిన రైతులు పెంచలరెడ్డి పార్థసారథిరెడ్డి, బుజ్జిరెడ్డి వైయస్ జగన్మోహన్రెడ్డికి విన్నవించుకున్నారు. ‘పంటలు వేద్దామంటే నీరు లేదన్నా, వేసిన పంటలు అమ్ముకుందామంటే మద్దతు ధర లేదు.పండిన పంటలు అమ్ముకోవాలంటే కనీస ధర కూడా లేదన్నా’ అంటూ వైయస్ జగన్మోహన్రెడ్డి ఎదుట వాపోయారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని జననేత వైయస్ జగన్ వారికి ధైర్యం చెప్పారు.