బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
అర్జీలు ఇచ్చినా లాభం లేదు
14 Feb 2018 3:33 PM
నెల్లూరు: ‘అయ్యా.. వరుణుడు ఏటికేడు ముఖం చాటేస్తూ రైతులను కరువు కోరల్లోకి నెడుతున్నాడు. ఈ నేపథ్యంలో పొలం పనులను పక్కకు పెట్టి మేం ఉపాధి పనులకు వెళుతున్నాం. కష్టపడి పనిచేస్తున్నాం. అయితే, చేసిన పనులకు సక్రమంగా ప్రభుత్వం డబ్బులివ్వడం లేదు’ అంటూ వీరారెడ్డిపాళెంనకు చెందిన కోటారెడ్డి వైయస్ జగన్మోహన్రెడ్డి ఎదుట వాపోయాడు. డబ్బులు అందక రోజురోజుకూ కుటుంబ జీవనం దుర్భరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. సమస్య పరిష్కరించాలని అధికారులకు అర్జీలు ఇచ్చినా లాభం లేదని వాపోయాడు.