ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
09 Jul 2018 3:47 PM
తూర్పుగోదావరి : సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు జి.మురళీకృష్ణ, భాస్కర్రెడ్డి వైయస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. ప్రజాసంకల్ప యాత్రలో వారు జగన్ను కలుసుకుని ఈ మేరకు వినతి పత్రం అందించారు. సీపీఎస్ విధానంపై రెండున్నరేళ్లుగా పోరాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి అవలంబిస్తోందన్నారు. ఈ విధానం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని, రాష్ట్ర పరిధిలో లేదని చెబుతోందన్నారు. దీనివల్ల రాష్ట్రంలో సుమారు 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తరువాత వారి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. పాదయాత్రలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ను రద్దు చేస్తానని ప్రకటించడంపై వారు కృతజ్ఞతలు తెలిపారు.