‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
బాబు హామీ ఇచ్చి మరిచారు
30 May 2018 10:14 AM
పశ్చిమ గోదావరి: ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. మన రాష్ట్రంలో సుమారు 25 వేల మంది ఉన్నాం. చంద్రబాబు హామీ ఇచ్చి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం మరిచారు అంటూ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు కె.సంధ్య, పి.సుధాకర్, మోహన్, సుకుమార్, శ్రీనివాస్, సావిత్రి తదితరులు పాదయాత్రలో వైయస్ జగన్మోహన్రెడ్డి కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. తమరు సీఎం అయ్యాక ఉద్యోగ భద్రత కల్పించండన్నా అంటూ విజ్ఞప్తి చేశారు.