కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
05 Jun 2018 3:47 PM
పశ్చిమ గోదావరి: జగనన్నా దేవ తెలుకుల సంక్షేమ సంఘం ఆర్థికంగా వెనుకబడిపోవడంతో జీవనోపాధి కష్టంగా మారింది. గతంలో మేమంతా నూనె తీసి కుటుంబాలను పోషించుకునేవాళ్లం. వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవతెలుకుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేయాలి. ఉపాధి అవకాశాలు పెంచాలి అంటూ.. పెనుగొండకు చెందిన ఆ సంఘ నాయకులు కుకునూరి సత్యనారాయణ, వెంకట సత్యనారాయణ వైయస్ జగన్ను కలిసి కోరారు.