కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
భూములు లాక్కునేందుకు కుట్ర
18 Apr 2018 2:12 PM
కృష్ణా జిల్లా: టీడీపీ నేతలు భూములు లాక్కునేందుకు కుట్ర చేస్తున్నారని సీఆర్ నగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు . ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్ను సీఆర్నగర్ వాసులు కలిశారు. ల్యాండ్ సర్వేల పేరుతో అధికారులు వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కాలనీవాసులు వైయస్ జగన్కు విజ్ఞప్తి చేశారు.