మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
తమ జీవితానికి భరోసా లేదు
05 Jul 2018 12:11 PM
తూర్పుగోదావరి : సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలో పింఛను ఇచ్చేలా చూడాలని వైయస్ జగన్ను వైద్య, ఆరోగ్య సిబ్బంది కోరారు. పాదయాత్రగా వెళ్తున్న వైయస్ జగన్ను ఫస్ట్ ఏఎన్ఎం బి.మంగాయమ్మ, సెకండ్ ఏఎన్ఎం ఎం.అరుణ కలిసి సమస్యలను చెప్పుకున్నారు. చేసేది ప్రభుత్వ ఉద్యోగమే అయినా శాస్త్రీయ పద్ధతిలో ఇచ్చే పింఛను లేకపోవడంతో తమకు ఆందోళనగా ఉందన్నారు. రిటైర్ అయ్యిన తర్వాత తమ జీవితానికి భరోసా లేకపోతోందన్నారు. పాత పద్ధతిలో పింఛను ఇవ్వడం ద్వారా తమకు భద్రత ఉంటుందన్నారు. అనేక సార్లు సీపీఎస్ ఉద్యోగులంతా ఆందోళన చేసినా పట్టించుకున్నవారు లేరని, సీపీఎస్ను రద్దు చేసేలా చూడాలని వైయస్ జగన్ను కోరామని సిబ్బంది చెప్పారు.