పిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే
మత స్వేచ్ఛ లేదు
03 Sep 2018 4:35 PM
విశాఖ: రాష్ట్రంలో మత స్వేచ్ఛ లేదని, క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని చర్చీ ఫాదర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో తమ సమస్యలు పరిష్కరించాలని చర్చి ఫాదర్లు వైయస్ జగన్కు వినతిపత్రం అందజేశారు. క్రైస్తవులపై దాడులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్రైస్తవులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లౌకిక దేశం, ప్రజాస్వామ్య దేశమంటూ నాయకులు ప్రసంగాలు చేస్తున్నారు కానీ ఎక్కడా కూడా న్యాయం జరగడం లేదన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో క్రైస్తవులకు ధైర్యం ఉండేదన్నారు. మహానేత మరణాంతరం మా గురించి ఆలోచించే పరిస్థితి లేదన్నారు. వైయస్ జగన్ కోసం మేం ప్రార్థన చేస్తున్నామని చెప్పారు.