నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
జగనన్నను చూడాలని..
12 Dec 2017 10:32 AM
అనంతపురం: అతని పేరు తుళ్లి చంద్రశేఖర్ యాదవ్. వైయస్ఆర్సీపీ యువజన విభాగం అధికార రాష్ట్ర ప్రతినిధి. నెల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను ఎడమకాలు విరిగిపోయింది. వెంటనే ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. వైద్యులు కనీసం మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయినా తన రియల్ హీరో వైయస్ జగన్ను చూడాలన్న కోరిక అతన్ని నిలవనీయలేదు. కుటుంబ సభ్యులు సైతం ఇప్పుడే వద్దంటూ వారిస్తున్నా. వందల కిలోమీటర్లు దాటుకొని అనంతపురం జిల్లా రాప్తాడు చేరుకున్నాడు. ప్రజా సంకల్ప యాత్రలో వైయస్ జగన్ను కలుసుకుని, ఆయనతో పాటే కాసేపు నడిచారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నానని, షర్మిలా చేపట్టిన పాదయాత్రలోనూ ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు నడచినట్లు తెలిపారు. వైయస్ జగన్తో కలుసుకోవడం తనకు ఆనందంగా ఉందని చంద్రశేఖర్ పేర్కొంటున్నారు.