బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
పెరిక కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
31 Jul 2018 12:14 PM
తూర్పుగోదావరి : అంబాజీపేట: తెలుగు రాష్ట్రాలలో తమ పెరిక కులస్తులకు సరైన గుర్తింపు లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి వద్ద పెరిక కులస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రంలో భాగంగా విరవ గ్రామంలో జననేతను కలిసి , ఆదుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పెరిక కుల సంఘ నాయకుడు పి.శ్రీనివాస్ మాట్లాడుతూ పెరిక కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. బొర్రంపాలెంలో 60 శాతం ఉన్న పెరిక కులస్తులకు కమ్యూనిటీ భవనం నిర్మించుకోలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తమను ఆదుకోవాలని కోరారు.