మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
బాబు హమీలు నీటిమూటలు
01 Sep 2018 3:37 PM
వైయస్ జగన్కు బాధలు చెప్పకున్న రైతులు
చంద్రబాబు హమీలు నీటిమూటలని విశాఖ జిల్లా చోడవరం నియోజవర్గం రైతులు మండిపడుతున్నారు. పాదయాత్రలో వైయస్ జగన్ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. రుణమాఫీ చేస్తానని బాబు సర్కార్ రైతులను మోసం చేసిందన్నారు.డ్వాక్రా రుణమాఫీలను కూడా చేయలేదన్నారు. మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే రైతులకు మేలు జరిగిందన్ని, ఆ మహానేత పాలనను గుర్తుతెచ్చుకుంటున్నారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి వస్తేనే రైతులకు మేలు జరుగుతుందన్నారు. రాజన్న బిడ్డ వైయస్ జగన్ అధికారంలోకి వస్తే తప్పక రైతులకు మంచి జరుగుతుందన్నారు.