కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
యానిమేటర్గా తొలగించారు
21 Jun 2018 11:42 AM
తూర్పు గోదావరి: గత ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశాననే వంకతో టీడీపీ నాయకులు తనను యానిమేటర్గా తొలగించారని మానేపల్లికి చెందిన మద్దుల వరలక్ష్మి వైయస్ జగన్మోహన్రెడ్డి వద్ద వాపోయింది. 1999 నుంచి గ్రామంలో యానిమేటర్గా పని చేస్తూ 15 గ్రూపులు ఉన్న సంఘాన్ని 105 గ్రూపులుగా చేశానని, 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీకి పనిచేశావంటూ టీడీపీ నాయకులు విధుల నుంచి తొలగించారని తెలిపింది.